సౌత్ ఇండియా వంటకాలపై ప్రధాని మోడీ ప్రశంసలు

by Dishafeatures2 |
సౌత్ ఇండియా వంటకాలపై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ భారత వంటకాలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. బుధవారం రాత్రి సౌత్ ఇండియాకు చెందిన ఎన్డీఏ ఎంపీలు ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సౌత్ ఇండియాకు చెందిన పలు వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందిస్తూ.. సౌత్ ఇండియా ఎంపీలు ఏర్పాటు చేసిన విందుకు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.


Next Story