- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
PM Modi: మణిపూర్ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోడీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: మణిపూర్లో అల్లర్లు రెండు నెలల నుంచి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ హింస పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా మణిపూర్లో ఇద్దరు మహిళను ఆందోళనకారులు నగ్నంగా వీడియోలు తీస్తు తరిమిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మణిపూర్ కుమార్తెలకు ఏం జరిగినా క్షమించేది లేదని.. ఈ దుర్ఘటనకు పాల్పడిన సమూహాన్ని త్వరలోనే శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం వర్షాకాల సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఘటన పట్ల బాధగా ఉంది.. జరుగుతున్నది ఏ సమాజానికైనా అవమానకరమని ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More: మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్
Next Story