- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పోరాడుతాయి: టీఎంసీ ఎంపీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: "రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడుతాయి. మాకు వ్యక్తిగత అహంకారం లేదని.. మేము సమిష్టిగా కలిసి పని చేయాలనుకుంటున్నాము అని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ప్రతిపక్షాల ఐక్యతకు హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాళ్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని మహువా మరోసారి ట్విట్టర్ ద్వారా కోరారు.
Next Story