- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మణిపూర్ పై చర్చించడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో మాట్లాడుతూ.. "రాజ్యసభ ఛైర్మన్ స్పీకర్కు మేము స్పష్టంగా చెప్పాము, మణిపూర్పై చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే తాము 10 రోజుల పాటు చర్చలు జరపాలని ప్రతిపక్షాలను కోరుతున్నాము. కానీ ప్రతిపక్షాలు ఈ అంశంపై మాట్లాడాటనికి, చర్చించడానికి ఎందుకో భయపడి చర్చల నుండి పారిపోతున్నారని అన్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరపాలని నేను పార్లమెంట్ లోపల చెప్పాను" కానీ ప్రతిపక్ష నాయకులు వస్తారో లేదో వేచి చూడాలి మరి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
Next Story