- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అథ్లెట్ల పోరాటం కాదు.. రాజకీయ పార్టీల పోరాటం: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యతిరేఖంగా భారత రేజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు రాజకీయ పార్టీల మద్దతు కావాలిన రెజ్లర్లు కోరడంతో వరుసగా అన్ని పార్టీల కీలక నాయకులు రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపి రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. రెజ్లర్లు తనపై నిరసన వ్యక్తం చేయడం అథ్లెట్ల పోరాటం కాదని, రాజకీయ పార్టీల పోరాటం అని అన్నారు. "హర్యానాకు చెందిన 90% మంది రెజ్లర్లకు నాతో ఎలాంటి సమస్యలు లేవు, ఇది కేవలం ఒక కుటుంబం మాత్రమే అన్ని సమస్యలను సృష్టిస్తోంది" అని సింగ్ తెలిపారు. అలాగే జంతర్మంతర్లో కూర్చోవడం వల్ల న్యాయం జరగదని ఆయన అన్నారు.
Next Story