- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఏఏపై సందేహాలొద్దని హోం మంత్రిత్వ శాఖ స్పష్టత
by Dishanational1 |
X
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చాలామందిలో సందేహాలు నెలకొన్నాయి. దీని గురించి స్పష్టత ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా దేశంలోని ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారి పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని, అందిరితో సమానమైన హక్కులు వారికుంటాయని తెలిపింది. భారతీయ పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలను ఇవ్వమని ఎవరూ అడగరని పేర్కొంది.
Next Story