నీట్ పీజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

by Disha Web Desk 1 |
నీట్ పీజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 3న నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్షను జులై 7న వాయిదా వేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు ప్రకటించింది. పరీక్షను రీ షెడ్యూల్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్టు 15గా నిర్ణయించారు. పీజీ వైద్య నిబంధనల ప్రకారం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు తెలిపింది.



Next Story

Most Viewed