ఆ దేవాలయానికి భారీ విరాళం ఇచ్చిన అంబానీ

by Dishanational1 |
ఆ దేవాలయానికి భారీ విరాళం ఇచ్చిన అంబానీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ ఎండీ అంబానీ, అతని కొడుకు ఆకాశ్ అంబానీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. మహాశివరాత్రి సందర్భంగా వారు గుజరాత్ లో పర్యటించి సోమనాథ్ మహదేవ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు ఆ దేవాలయానికి రూ. 1.52 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు, పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Next Story

Most Viewed