- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ దేవాలయానికి భారీ విరాళం ఇచ్చిన అంబానీ
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ ఎండీ అంబానీ, అతని కొడుకు ఆకాశ్ అంబానీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. మహాశివరాత్రి సందర్భంగా వారు గుజరాత్ లో పర్యటించి సోమనాథ్ మహదేవ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు ఆ దేవాలయానికి రూ. 1.52 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు, పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story