ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-05 07:02:38  IST  )

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో పోలీసులు ఒక మావోయిస్టును (Chhattisgarh Encounter) మట్టుపెట్టారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనపై ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఆరా తీస్తున్నారు.

Next Story