- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం.. DVRను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ATS
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై DGCA, AAIBతో పాటు గుజరాత్ ఏటీసీ విచారణను మరింత వేగవంతం చేశాయి.

X
దిశ, వెబ్డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై DGCA, AAIBతో పాటు గుజరాత్ ఏటీసీ విచారణను మరింత వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాష్ అయిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్(DVR)ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజీ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వీడియోలను అధికారులు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా మరో కీలక పరికరం బ్లాక్ బాక్స్ కూడా దొరికితే.. ప్రమాదంపై అధికారులు పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.
Also Read..
UK investigation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై యూకే ఇన్వెస్టిగేషన్
Next Story






