- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశం ప్రపంచం ఫార్మసీ గా గుర్తింపు పొందింది: FM Sitharaman
ప్రపంచం దేశాలకు సరసమైన ఖర్చుతో గ్లోబల్ స్టాండర్డ్ మెడిసిన్ను ఉత్పత్తి చేస్తున్నందున భారతదేశం ప్రపంచంలోని ఫార్మసీగా గుర్తింపు పొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచం దేశాలకు సరసమైన ఖర్చుతో గ్లోబల్ స్టాండర్డ్ మెడిసిన్ను ఉత్పత్తి చేస్తున్నందున భారతదేశం ప్రపంచంలోని ఫార్మసీగా గుర్తింపు పొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ 24.6 బిలియన్ డాలర్ల విలువైన మందులు, ఔషధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది" అని సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఆఫ్రికా మరియు USAలకు చెందిన జనరిక్ మెడిసిన్ల డిమాండ్లో దాదాపు 50% మరియు 40% భారతదేశం సరఫరా చేస్తుందని భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
Also Read..
Next Story






