- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీజేపీ 66 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థులు మల్లికార్జున్ ఖర్గేను కలిసి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా.. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఎంపీ ప్రకాష్ కుమార్తె. 6.5 కోట్ల మంది కన్నడిగులకు అందరం కలిసి సేవలందిస్తామని కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.
Also Read..
Next Story