- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12,700 రెగ్యులరైజ్ టీచర్ల జీతాలు 3 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
పంజాబ్ ముఖ్కమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు సీఎం ప్రకటించారు.

X
దిశ, వెబ్డెస్క్: పంజాబ్ ముఖ్కమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు సీఎం ప్రకటించారు. అలాగే సదరు ఉపాధ్యాయులకు ఏడాదికి వారి వేతనాలపై 5% ఇంక్రిమెంట్ కూడా వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు నెలకు ₹9,500 పొందుతున్న BA పాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు ఇప్పుడు ₹20,500 పారితోషికంగా పొందుతారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
Next Story






