- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా లోన్స్.. లక్ష కోట్లతో ఫండ్
by Dishanational4 |
X
దిశ, నేషనల్ బ్యూరో : టెకీ యువతకు విరివిగా రుణాలను ఇచ్చేందుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఆ రుణాలను ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్, రీ ఫైనాన్సింగ్ లో భాగంగా ఈ స్కీమ్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. యువతకు నామమాత్ర వడ్డీ లేదా వడ్డీ పూర్తిగా లేకుండా దీర్ఘకాలిక లోన్లను ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేయడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకమన్నారు.
Next Story