- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో ఎంపీ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. 2019 నాటి పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించగా.. దాన్ని ఆధారంగా చేసుకొని లోక్ సభ ఆయనను ఎంపీ పదవి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 వరకు అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌజింగ్ కమిటీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాహుల్ గాంధీ తనకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి.. అందులోని వస్తువులను తన తల్లి సోనియాగాంధీ నివాసమైన 10 జన్ పథ్ కు తరలించారు. కాగా 2004 నుంచి రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్ లోని బంగ్లాలో ఉంటున్నారు.
Next Story