- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రతి కన్నడిగుడి కల నా సొంతం: ప్రధాని మోడీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటక ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ కర్ణాటక ప్రజలకు వీడియో ద్వారా కీలక సందేశాన్ని పంపారు. "ప్రతి కన్నడిగుడి కల నా స్వంత కల. మీ తీర్మానమే నా తీర్మానం" అని అన్నారు. కర్నాటకను నంబర్వన్గా మార్చేందుకు బాధ్యతగల పౌరులుగా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పొలీంగ్ కు కొన్ని గంటల ముందు ప్రధాని వీడియో ద్వారా సందేశాన్ని పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 13 ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story