- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత్-చైనా సరిహద్దు సమీపంలో భూకంపం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారతలోని కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్ లో మంగళవారం భూకంపం సంభవించింది. భారత్-చైనా సరిహద్దు సమీప కేంద్రంగా.. 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, ఎటువంటి నష్టం జరగలేదు. కాగా ఈ భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో ఉండగా, లోతు 105 కిలోమీటర్లుగా ఉంది ఉన్నట్లు ఎన్సిఎస్ తెలిపింది.
Next Story