- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
తొమ్మిది మంది సంతానం ఉన్నా మళ్లీ అదే పని.. వైద్యులు ఏం చేశారంటే..!

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కొన్ని కుటుంబాల్లో మార్పులు రావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కంటే పిల్లలను కంటున్నారు. ఓ కుటుంబం ఏకంగా తొమ్మది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరో సంతానికి రెడీ అవుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. నామక్కల్ జిల్లా పెరియకొల్లపట్టికి చెందిన గోపి, సంగీతకు 15 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వారికి తొమ్మిది మంది సంతానం కలిగారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. అయితే సంగీత మళ్లీ గర్భం దాల్చారు. ఈ విషయం స్థానిక వైద్యులకు తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనలతో సంగీత మల్లసముద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు. అబార్షన్ చేయించుకోకుండా ఇంటికి వెళ్లింది. దీంతో సంగీతకు వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.