మొదలైన కరోనా విజృంభణ.. దేశంలో పెరుగుతున్న కేసులు?

by Dishanational2 |
మొదలైన కరోనా విజృంభణ.. దేశంలో పెరుగుతున్న కేసులు?
X

దిశ, వెబ్‌డెస్క్ : తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. రోజు రోజుకు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కాగా, తాజాగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో 7,533 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 53,852 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,47,024 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,468కి చేరింది.

Next Story

Most Viewed