- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజ్యాంగం భారత దేశానికి అతిపెద్ద శక్తి: ప్రధాని మోడీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత రాజ్యాంగం భారత దేశానికి అతిపెద్ద శక్తి అన్న ప్రధాని మోడీ అన్నారు. దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్చువల్ జస్టిస్ క్లాక్, JustIS మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, S3WaaS వెబ్సైట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలో నాలుగు డిజిటల్ కోర్టు కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ "భారత రాజ్యాంగం దాని అతిపెద్ద బలం" అని అన్నారు.
Read More: 'ప్రజల పల్స్ నాకు తెలుసు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే'
Next Story