రాజ్యాంగం భారత దేశానికి అతిపెద్ద శక్తి: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
రాజ్యాంగం భారత దేశానికి అతిపెద్ద శక్తి: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగం భారత దేశానికి అతిపెద్ద శక్తి అన్న ప్రధాని మోడీ అన్నారు. దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్చువల్ జస్టిస్ క్లాక్, JustIS మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, S3WaaS వెబ్‌సైట్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలో నాలుగు డిజిటల్ కోర్టు కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ "భారత రాజ్యాంగం దాని అతిపెద్ద బలం" అని అన్నారు.

Read More: 'ప్రజల పల్స్ నాకు తెలుసు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే'


Next Story