- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > కాంగ్రెస్ బజరంగ్దళ్ని నిషేధించలేదు.. ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే ఈ స్టంట్: ఒవైసీ
కాంగ్రెస్ బజరంగ్దళ్ని నిషేధించలేదు.. ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే ఈ స్టంట్: ఒవైసీ
by Malleboina Mahesh |
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కర్ణాటక మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఒవైసీ స్పందిస్తూ..

X
దిశ, వెబ్డెస్క్: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కర్ణాటక మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఒవైసీ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజలను మోసం చేస్తుందని, మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ స్టంట్ చేస్తుందని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ ఎప్పటికి బజరంగ్ దళ్ ను నిషేధించలేదని.. అన్నారు. "వారు నిజంగా సంస్థను నిషేధించాలనుకుంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలా చేయలేదు" అని ఒవైసీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
Next Story






