మణిపూర్ సీఎంను ఇంకా ఎందుకు తొలగించలేదు.. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి

by Dishafeatures2 |
మణిపూర్ సీఎంను ఇంకా ఎందుకు తొలగించలేదు.. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ లో కొన్ని నెలలుగా హింస కొనసాగుతుంటే అక్కడి సీఎంను ఎందుకు తొలగించలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి బీజేపీని ప్రశ్నించారు. మణిపూర్ హింసకు బాధ్యత వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో జరుగుతున్న హింస మొత్తం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు లాంటిదని విమర్శించారు. మణిపూర్ ఘటనపై బయట మాట్లాడిని ప్రధాని పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇప్పటికైన పీఎం స్పందించి పార్లమెంట్ లో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story