- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూలిన కేబుల్ బ్రిడ్జ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: గంగానదిపై నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటనసై బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బ్రిడ్జి కూలిన తర్వాత తేజస్వి మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వం వంతెన రూపకల్పనలో "తీవ్రమైన లోపాలను" గుర్తించినందున దానిని కూల్చివేయాలని ఇప్పటికే యోచిస్తోందని చెప్పారు. అలాగే గత ఏడాది బ్రిడ్జి లో కొంత భాగం కూలిపోవడంతో ఐఐటీ-రూర్కీకి స్ట్రక్చరల్ ఆడిట్ని అప్పగించినట్లు ఆయన తెలిపారు. కానీ ఇంతలోనే బ్రిడ్జ్ కూలిపోయింది.
Next Story