- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వారికి క్షమాపణలు చెప్పిన సీఎం మమతా బెనర్జీ..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 16న క్రితం టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగి దాదాపు 12 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ప్రమాదం అనంతరం.. అధికారులు అప్రమత్తమై అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమతులు లేకుండా.. నిల్వ ఉంచిన టపాసులు పెద్ద ఎత్తున పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
Next Story