టికెట్ లేని ప్రయాణికుల నుంచి ₹300 కోట్లు వసూలు చేసిన సెంట్రల్ రైల్వే

by Disha Web Desk 12 |
టికెట్ లేని ప్రయాణికుల నుంచి ₹300 కోట్లు వసూలు చేసిన సెంట్రల్ రైల్వే
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ రైల్వే అధికారులు 2022-23లో టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుంచి సుమారు ₹300 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంట్లో 46.32 లక్షల మంది ప్రయాణికులపై జరిమానా విధించారు. కాగా "ఏ జోనల్ రైల్వే ఈ మైలురాయిని సాధించడం ఇదే మొదటిసారి" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంట్లో అధికంగా ముంబై డివిజన్ లో రూ. 108 కోట్లకు పైగా రాబట్టగా.. పూణే డివిజన్ దాదాపు రూ. 24 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.



Next Story

Most Viewed