- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను అంగీకరించను: మాల్దీవులు వివాదంపై శరద్ పవార్ స్పందన
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవులు మధ్య నెలకొన్న వివాదంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్(ఎన్సీపీ) శరద్ పవార్ స్పందించారు. ఒక దేశ ప్రధానికి వ్యతిరేకంగా మరొక దేశం మాట్లాడితే ఏ దేశమూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘మోడీ దేశానికి ప్రధాని. పీఎం పదవిని మేము గౌరవిస్తాం. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా వేరే దేశం కామెంట్స్ చేస్తే ఊరుకోము’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ మోడీకి మద్దతు తెలపడం గమనార్హం.
Next Story