- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
by Yella Dhawani Reddy |
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఘెర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 19) ఘెర విషాదం చోటుచేసుకుంది. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | A building collapsed in the Mustafabad area of Delhi, several feared trapped. NDRF and Police teams at the spot. Rescue operations underway
— ANI (@ANI) April 19, 2025
More details awaited. pic.twitter.com/Nakb5gUMf6
Next Story






