- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జీతాల నుంచి కొంత అమౌంట్ ను వారికి ఇవ్వండి.. ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 278మంది చనిపోగా.. 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని ఎంపీలను ఆయన కోరారు. ఇందుకోసం తమ జీతాల నుంచి కొంత అమౌంట్ ను బాధిత కుటుంబాలకు అందజేయాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రిక్వెస్ట్ చేశారు.
Next Story