- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడికి బెయిల్!
by Dishanational2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్కు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. ఈయనకు కోర్టు మరణ శిక్ష విధించడంతో.. గత 30 ఏళ్లుగా జైలులో ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి కి అభ్యర్థించగా.. ఆయన తిరస్కరించడంతో నిరాశ చెంది.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం.. పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితులను, 30 ఏళ్ల జైలు జీవితంలో ఆయన సత్ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story