ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్

by Disha Web Desk 12 |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన బోయినపల్లి అభిషేక్ కు సుప్రీంకోర్టు ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్.. ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు.. ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులో కస్టడిలో విచారణను ఎదుర్కోంటున్నారు.


Next Story