- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Breaking: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం వద్ద ప్రభుత్వ బస్సు బీభత్సం సృష్టించింది...

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilanadu)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. సేలం(Salam) వద్ద ప్రభుత్వ బస్సు(Government Bus) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహయ చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి, మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సును పక్కకు తీశారు. బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






