- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యూనివర్శిటీ విద్యార్థుల మధ్య గొడవ.. బాంబు పేలుడు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పాట్న యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి అది బాంబు దాడుల వరకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా యూనివర్సిటిలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నాలుగు హస్టళ్లలో ఉన్న విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. అలాగే నాటు బాంబులు సైతం పేల్చుకున్నారు. దీనిని టౌన్ డీఎస్పీ అశోక్ కుమార్ సింగ్ 'ఇగో క్లాష్'గా తెల్చారు. ఈ గొడవల్లో మొత్తం ఆరుగురు విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు.
Next Story