కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు.... ఎప్పుడు... ఎక్కడా అంటే?

by Dishanational1 |
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు.... ఎప్పుడు... ఎక్కడా అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధిష్టానం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం సీనియర్ లీడర్ జైం రాం రమేష్ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా 2024 ఎలక్షన్లలో ఎలా గెలవాలనే అంశంపై కూడా చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు.



Next Story

Most Viewed