- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు.... ఎప్పుడు... ఎక్కడా అంటే?
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధిష్టానం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం సీనియర్ లీడర్ జైం రాం రమేష్ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా 2024 ఎలక్షన్లలో ఎలా గెలవాలనే అంశంపై కూడా చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Next Story