- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
JEE మెయిన్స్ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులకు వందకు 100 స్కోర్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులు ఎకంగా వందకు 100 స్కోర్ చేసి చరిత్ర సృష్టించారు. కాగా వీరు BE/B Tech (పేపర్ 1) లో JEE (మెయిన్) 2023 పరీక్షలో 43 మంది అభ్యర్థులు 100 NTA స్కోర్ను సాధించినట్లు NTA స్పష్టం చేసింది. అలాగే 2022 లో, మొత్తం మెరిట్ జాబితాలో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించినట్లు NTA గుర్తు చేసింది.
Next Story