- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం!
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం!
by Phanindra |
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన 337 టన్నుల వ్యర్థాలను దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. పొల్యూషన్ బోర్డు అధికారులు ఈ వ్యర్థాలను ప్రోటోకాల్ ప్రకారం నాశనం చేసినట్లు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రీహాబిలేషన్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ఈ ప్రమాదం జరిగిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియను జనవరి 1న ప్రారంభించారు. మొత్తం 12 కంటైనర్లలో 337 మెట్రిక్ టన్నుల ప్రమాదకరమైన వ్యర్థాలను పిఠాంపూర్లోని రీ-సస్టైనబిలిటీకి చెందిన ప్రైవేటు డిస్పోజల్ ప్లాంట్లో దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story






