- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లక్షకు చేరువలో కరోనా కేసులు..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. దీంతో భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 67,556 కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 42 మరణాలు నమోదు చేరింది. అలాగే..10,765 రికవరీలతో, మొత్తం రికవరీల సంఖ్య 4,42,83,021కి చేరుకుంది.
Next Story