- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్షకు చేరువలో కరోనా కేసులు..
by Malleboina Mahesh |
భారత్లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. దీంతో భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 67,556 కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 42 మరణాలు నమోదు చేరింది. అలాగే..10,765 రికవరీలతో, మొత్తం రికవరీల సంఖ్య 4,42,83,021కి చేరుకుంది.
Next Story






