- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 92,596 కరోనా కేసులు వెలుగుచూడగా, 2,219 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 12,31,451 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఇండియాలో 37 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story