- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మరోసారి స్వల్పంగా పెరిగిన కేసులు..
by B.Srinivas |
<p>దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 92,596 కరోనా కేసులు వెలుగుచూడగా, 2,219 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 12,31,451 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఇండియాలో 37 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 92,596 కరోనా కేసులు వెలుగుచూడగా, 2,219 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 12,31,451 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఇండియాలో 37 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






