- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఈనెల 16 నుంచి 18 వరకు జెఎన్టీయూలో ‘బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్’ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ జయశ్ రంజన్ హాజరుకానున్నారు. ఈ సదస్సును ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్(ఓడబ్ల్యూఎస్డీ)తో సంయుక్తంగా నిర్వహిస్తుండగా, కొవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు, బయోటెక్నాలజీ పాత్రపై చర్చించనున్నారు.
Next Story