జేఎన్​టీయూలో బయోటెక్నాలజీపై జాతీయ సదస్సు

by  |
జేఎన్​టీయూలో బయోటెక్నాలజీపై జాతీయ సదస్సు
X

దిశ, న్యూస్​బ్యూరో: ఈనెల 16 నుంచి 18 వరకు జెఎన్​టీయూలో ‘బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్​’ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, యూనివర్సిటీ ఇన్​చార్జి వీసీ జయశ్​ రంజన్​ హాజరుకానున్నారు. ఈ సదస్సును ఆర్గనైజేషన్​ ఫర్​ ఉమెన్​ ఇన్​ సైన్స్​(ఓడబ్ల్యూఎస్​డీ)తో సంయుక్తంగా నిర్వహిస్తుండగా, కొవిడ్​ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు, బయోటెక్నాలజీ పాత్రపై చర్చించనున్నారు.


Next Story

Most Viewed