- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రెమా రాజేశ్వరికి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ 2018లో 3.14 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో వెంకటమ్మ తమ్ముడు ఆమెను మోసం చేసి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం దానిని ఆమెకే ఇస్తానని నమ్మించాడు. కొద్ది రోజులకు ఆ స్థలాన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదేంటని అడిగిన తనను అతడు భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితురాలు జాతీయ బీసీ కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్, ఎస్పీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Next Story