- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండల కేంద్రంలో మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయం అన్నారు.
ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మకూడదని తెలిపారు. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత అబివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాలని నాయకులకు సూచించారు.
Next Story