- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తనకు భద్రత కల్పించాలని, నేను తప్పని పరిస్థితుల్లో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు తనపై కేసులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని ఆయన తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రత అడిగానని, కేంద్రం భద్రత కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. గత కొన్నాళ్లుగా పార్టీ అంతర్గత కలహాల కారణంగా నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ధ్వజమెత్తారు. ఈ విషయమై పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. ఇందుకు ఆయన ధీటుగా స్పందించాడు. అంతేకాదు అనేక అంశాలను లేవనెత్తి పార్టీని ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే.