- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ నేత హత్యపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలు పంచాయితీ ఎన్నికల్లో తమ బెదిరింపులకు తలొగ్గలేదనే కురువ శ్రీనివాసులు అనే టీడీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ మూర్ఖుడ్ని చూసి రేచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయమన్నారు. అంతేకాకుండా కురువ శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Next Story