‘వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయం’

by  |
‘వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత హత్యపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలు పంచాయితీ ఎన్నికల్లో తమ బెదిరింపులకు తలొగ్గలేదనే కురువ శ్రీనివాసులు అనే టీడీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ మూర్ఖుడ్ని చూసి రేచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయమన్నారు. అంతేకాకుండా కురువ శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.


Next Story

Most Viewed