- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూమ్ ఆప్ ద్వారా ఎల్లయ్య సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్చార్జి కుంతియ మాట్లాడుతూ.. నంది ఎల్లయ్య జీవితం ఆదర్శప్రాయమని.. దళిత వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. ఆయన క్రమశిక్షణను పార్టీలోని ప్రతి నేత ఆచరించాలని అన్నారు. కార్మికులకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని అన్నారు.
Next Story