జూమ్ యాప్‌లో నంది ఎల్లయ్య సంతాప సభ

by  |
జూమ్ యాప్‌లో నంది ఎల్లయ్య సంతాప సభ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూమ్ ఆప్ ద్వారా ఎల్లయ్య సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జి కుంతియ మాట్లాడుతూ.. నంది ఎల్లయ్య జీవితం ఆదర్శప్రాయమని.. దళిత వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. ఆయన క్రమశిక్షణను పార్టీలోని ప్రతి నేత ఆచరించాలని అన్నారు. కార్మికులకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని అన్నారు.

Next Story

Most Viewed