- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని సినీ హీరో బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘నర్తనశాల’ చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కాగా ఈ సన్నివేశాలను శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్ బీకే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దనీ సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంగా అభిమానులను ఆయన కోరారు. ఎవరికైనా పైరసీకి సంబంధించిన లింకులు దొరికితే వాటిని claims@antipiracysolutions.orgలో ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా ఈ చిత్రాన్ని శ్రేయస్ ఈటీ ద్వారా మాత్రమే వీక్షించాలనీ అన్నారు.
Next Story