- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు ఎన్నికల రూల్స్ బ్రేక్ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ డబ్బులు పంపిణీ చేస్తుండగా తాము పట్టుకున్నామని వారు తెలిపారు. ఫేక్ ఐడీ కార్డు సాయంతో ఈ పని చేస్తున్నాడన్నారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Next Story