- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖలో దిగంబర దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా మర్రిపాలెం ఉడా కాలనీలోని నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగను ఎట్టకేలకు శనివారం అరెస్ట్ చేశారు.
దిగంబర దొంగ గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహనరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆరు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మోహన్పై గతంలో 60కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు.
Next Story