- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అధిక వడ్డీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న రుణంపై అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story