- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇన్చార్జి సూపరిండెంట్గా ప్రొఫెసర్ నాగార్జున రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్గా ఉన్న శ్రీనివాసరావు వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకుంటూ రాజీనామా చేసారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో పాలన గాడి తప్పింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్ను నియామకం చేసేంత వరకు నాగార్జున రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
Next Story