- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: కరోనా ప్రభావం జాతర్లపై పడింది. సిద్దిపేటలో ప్రతి ఏటా నాగుల పంచమి సందర్భంగా నాగమ్మ జాతర జరుగుతుండేది. ఈ ఏడాది కరోనా కారణంగా జాతరను రద్దు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు కంకణాల దశరథం స్వామి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహించడం లేదని, భక్తులు ఇళ్లలోనే ఉండి పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు.
Next Story