సిద్దిపేటలో జాతర రద్దు.. కారణం ఇదే

by  |
సిద్దిపేటలో జాతర రద్దు.. కారణం ఇదే
X

దిశ, సిద్దిపేట: కరోనా ప్రభావం జాతర్లపై పడింది. సిద్దిపేటలో ప్రతి ఏటా నాగుల పంచమి సందర్భంగా నాగమ్మ జాతర జరుగుతుండేది. ఈ ఏడాది కరోనా కారణంగా జాతరను రద్దు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు కంకణాల దశరథం స్వామి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహించడం లేదని, భక్తులు ఇళ్లలోనే ఉండి పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed