- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్ : ఫ్లెక్సీల్లో ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు పరస్పరం దూషించుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో స్థానిక నాయకుల ఫోటోలు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పరస్పరం దూషించుకున్నారు.
ఆవుల రాజిరెడ్డి ప్లెక్సీలో స్థానిక నేతలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, ఎంపీపీ అధ్యక్షురాలు భర్త సురేష్ నాయక్,నాయకులుఆంజనేయులు గౌడ్, రిజ్వాన్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవని ఒకరిపై ఒకరు పరస్పరం తిట్టుకున్నారు. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేసారని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో వాగ్వాదని దిగారు. దీంతో పార్టీ నాయకులు జ్యోక్యం చేసుకొని ఇరువురికి నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Next Story